ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన భీమని జంగయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజిత కృష్ణయ్య, నాయకులు రుక్మా రెడ్డి, ఇద్దయ్య, సత్తయ్య, జంగయ్య, బాలు, రాములు, సుల్తాన్ తదితరులు ఉన్నారు.