మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన బుసంద్రం బంగారు అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు టైగర్ జంగయ్య, రుక్మా రెడ్డి, ఇద్దయ్య, సత్యనారాయణ, దుర్గయ్య, సత్తయ్య, జంగయ్య, నర్సిహ్మ, బాల్ చంద్రయ్య, స్వామి, చిన్నయ్య తదితరులు ఉన్నారు.