ఊర్కొండ: మండలంలోని జకినాల పల్లి గ్రామానికి చెందిన తలసాని కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచులు కృష్ణారెడ్డి, చంద్రయ్య, నాయకులు మహేష్, నరేందర్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిశోర్ తదితరులు ఉన్నారు.