మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన శీలం వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చంద్రశేఖరా చారి, శ్యామసుందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, జంగయ్య గౌడ్, నరసింహ్మ, కాశీమ్, చెన్నప్ప, భిక్షపతి, శ్రీనివాస్, ఎల్లయ్య, రవీందర్ రెడ్డి, రాములు, కృష్ణయ్య, DNR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.