ఊర్కొండ: మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన దుబ్బ పెంటయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో INTUC మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సేవదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు కానుగుల మల్లేష్, మృగని రమేష్, దుబ్బ రాములు, దుబ్బ నగేష్, దుబ్బ రామస్వామి, దుబ్బ శ్రీశైలం, దుబ్బ వేణు, దుబ్బ రామచంద్రయ్య, దుబ్బ బాల్ రాం, దుబ్బ నరేష్ తదితరులు పాల్గొన్నారు.