మృతుడి కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డి గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన జిడ్డు రాములు అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగదీష్, రాజు, శివ, జి. ఆంజనేయులు, జి.కృష్ణయ్య, నరసింహ్మ, చెన్నయ్య, రమేష్, రాములు, జంగయ్య శివ, ఆంజనేయులు, మారయ్య, కుమార్, చిన్నయ్య పాల్గొన్నారు.