ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన దాసర్ల కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ T. రజిత కృష్ణయ్య, నాయకులు నిరంజన్, రాఘవేందర్, రమేష్, ఆంజనేయులు, సత్యనారాయణ, మాధవ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు