ఊర్కొండ: మండల కేంద్రానికి చెందిన మిడ్జిల్ (దార) రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఊర్కొండ పట్టణ అధ్యక్షుడు అరిఫ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ మాజీ వార్డు సభ్యులు రవి వాల్మీకి, రఫీఖ్ నాయకులు పులిజాల చంద్రకాంత్, దార రాజు, దార గోపాల్, ప్రేమయ్య దార సుధాకర్, జంగయ్య.పాల్గొన్నారు.