BRS పార్టీకి గుడ్ బై చెప్పి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటిపాముల MPTC అంకే పార్వతమ్మ .శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ MPTC శ్రీమతి అంకే పార్వతమ్మ ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారుగ్రామ, మండల నాయకుల సమక్షంలో MPTC తోపాటు మండల BRS పార్టీ ప్రధాన కార్యదర్శి అంకే వెంకటయ్య, మాజీ సర్పంచ్ గంధం బజారు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో బీరం రాజశేఖర్ రెడ్డి, సత్య శీలా రెడ్డి గంధం రాజశేఖర్, కురుమన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు